యెహో 4:21-23
యెహో 4:21-23 IRVTEL
ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు “రాబోయే కాలంలో మీ సంతానం ‘ఈ రాళ్ళు ఎందుకు’ అని వారి తండ్రులను అడిగితే, అప్పుడు మీరు, ‘ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు’ అని చెప్పాలి. యెహోవా బాహువు బలమైనదని భూప్రజలందరూ తెలుసుకోడానికీ

